కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో బోర్డును పెట్టడం జరిగింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో బోర్డును పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎస్డిఓ ఆఫీసర్ వెంకటేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోత్తోల్ల గంగారాం,జిల్లా జనరల్ సెక్రెటరీ గైని రాజు,గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, లింగంపేట్ గౌరవాధ్యక్షులు నీరడి సంగమేశ్వర్, ధ్యామని భూపతి,లెక్కల రాజు, గడ్డం రవి, పాల్గొనడం జరిగింది.