🔥 TRENDING UP man kills 70-year-old mother, siste... फतेहगढ़-कमालगंज 33 केवी लाइन में बड़ा... Vidyut Sakhis: How Rural Women in Utta... UP CM Yogi Adityanath Meets Union Envi... Sittong Aura Bonfire Incident Leaves W... Devotees Throng Amritsar to Mark Sri G...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు

✍️ Reporter: S Naseer basha 🗓 18 Sep 2026, 11:42 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు గారు*

"ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రతి వినతిని పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మండల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
📲Get App