National
పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు
*పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు గారు*
"ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రతి వినతిని పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మండల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మండల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.