హుస్నాబాద్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రజా పాలన దినోత్సవం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.