ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: శ్రీశైలం ముంపు బాధితులు
రాష్ట్ర అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన శ్రీశైలం ముంపు బాధితుల కోసం ప్రభుత్వం జీవో 98 అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని ముంపు బాధితుడు జయన్న అన్నారు. నందికొట్కూరులో శ్రీశైలం నీటి ముంపు బాధితుల దీక్ష 162వ రోజుకు చేరుకుంది. జీవో 98 కోసం 32 మంది ప్రాణ త్యాగాలు చేసినా.. ప్రభుత్వం ఇప్పటికి తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు పోరాడతామన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన శ్రీశైలం ముంపు బాధితుల కోసం ప్రభుత్వం జీవో 98 అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని ముంపు బాధితుడు జయన్న అన్నారు. నందికొట్కూరులో శ్రీశైలం నీటి ముంపు బాధితుల దీక్ష 162వ రోజుకు చేరుకుంది. జీవో 98 కోసం 32 మంది ప్రాణ త్యాగాలు చేసినా.. ప్రభుత్వం ఇప్పటికి తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు పోరాడతామన్నారు.