🔥 ट्रेंडिंग दावत‑ए‑इस्लामी ने बच्चों का जुलूस आयोज... रेमा कागती ने एमीर खान को टालाश सेट पर... अदनान सामी का खुलासा: कॉरपोरेट्स डरते... डॉ. मंसुख मंडवीया ने 88वें फिट इंडिया... आईएचएम हैदराबाद ने डबल बुक लॉन्च का जश... iFMS ने डेटा‑चालित उर्वरक प्रबंधन के न...
30 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

✍️ रिपोर्टर: Valanke sachin kumar 🗓 30 अग. 2026, 07:26 PM 👁 7
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నిజామాబాద్ జిల్లా యానం పల్లి–సుద్ధపల్లి రోడ్డులో జరిగిన ప్రమాదంలో మెంటజ్జుపల్లికి చెందిన గుర్రపు కిషన్ (46) మృతి చెందాడు. గుంతలను తప్పించేందుకు హోండా డియో స్కూటీకి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కిషన్ వాహనాన్ని ఢీకొట్టింది. కిందపడిన కిషన్‌కు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించకపోవడంతోనే తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
📲Get App